వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీపీ సింగ్‌కు శాసనసభ నివాళులు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ మొదలుకాగానే మాజీ ప్రధాని వీపీ సింగ్‌ మృతికి సభలో సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మొదట సంతాపం వెలిబుచ్చారు. వీపీసింగ్‌ గొప్ప రాజకీయకోవిదుడని, నీతిమంతుడని వై.ఎస్‌ అన్నారు. నిస్వార్థ రాజకీయాలకు ఆయన చిరునామాగా నిలిచారని వర్తమాన రాజకీయాలకు కూడా ఆయన దిక్చూచీగా నిలిచారన్నారు. నిగర్వి, కళాభిమాని, కళాకారుడు అని ప్రశంసించారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X