వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండు కిలోల బంగారం, 3 కోట్ల ఆస్తులు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) టౌన్ప్లానింగ్ అధికారి భిక్షపతి నివాసంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే అరోపణతో ఈ దాడి జరిగింది. హైదరాబాదులోని మధురానగర్ లో ఉన్న ఆయన ఇంటిలో సోదాలు జరిగాయి. మధ్యాహ్న సమయానికి 20 కిలోల బంగారాన్ని, మూడు కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.
Comments
Story first published: Tuesday, December 2, 2008, 18:03 [IST]