వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాంకులో బాంబు ఉందంటూ..

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: స్ధానిక సికింద్రాబాద్‌ ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్‌బీహెచ్‌ బ్యాంకులో ఈరోజు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్‌ కలకలం సృష్టించింది. బ్యాంకు డిప్యుటీ మేనేజర్‌ త్రిపురసుందరికి విజయలక్ష్మి అనే ఓ మహిళ ఫోన్‌చేసి బ్యాంక్‌లో బాంబు ఉందని త్వరలో పేలుతుందని చెప్పి ఫోన్‌ పెట్టేసింది. దీంతో వందలాదిమంది ఉద్యోగులు బయటకు వచ్చారు. బ్యాంకు లావాదేవీలు స్థంభించాయి. పోలీసులు, బాంబుస్క్వాడ్‌తో వచ్చి తనిఖీలు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X