వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్యాంకులో బాంబు ఉందంటూ..
హైదరాబాద్: స్ధానిక సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లోని ఎస్బీహెచ్ బ్యాంకులో ఈరోజు బాంబు బెదిరింపు ఫోన్కాల్ కలకలం సృష్టించింది. బ్యాంకు డిప్యుటీ మేనేజర్ త్రిపురసుందరికి విజయలక్ష్మి అనే ఓ మహిళ ఫోన్చేసి బ్యాంక్లో బాంబు ఉందని త్వరలో పేలుతుందని చెప్పి ఫోన్ పెట్టేసింది. దీంతో వందలాదిమంది ఉద్యోగులు బయటకు వచ్చారు. బ్యాంకు లావాదేవీలు స్థంభించాయి. పోలీసులు, బాంబుస్క్వాడ్తో వచ్చి తనిఖీలు చేపట్టారు.
Story first published: Wednesday, December 10, 2008, 14:43 [IST]