లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పై నిషేధం

ఇస్లామాబాద్‌: లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన జమాత్‌-ఉద్‌-దావా సంస్థపై నిషేధం విధిస్తామని పాకిస్తాన్‌ ప్రభుత్వం బుధవారం పేర్కొంది. ఐక్యరాజ్య సమితి ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ముంబాయిలో ఉగ్రవాద దాడిని ఆధారాలతో సహా ఐక్యరాజ్య సమితి కి భారత్‌ నివేదించింది.దాంతో ఆ సంస్థను తక్షణమే నిషేధించాలని కోరింది. అంతేకాక మరిన్ని ఉగ్రవాద సంస్థలపై విచారణ జరిపి వాటిని కూడా నిషేధిస్తామని పాక్‌ అధ్యక్షుడు జర్ధారీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+