వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లష్కరే తోయిబా అనుబంధ సంస్థ పై నిషేధం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన జమాత్‌-ఉద్‌-దావా సంస్థపై నిషేధం విధిస్తామని పాకిస్తాన్‌ ప్రభుత్వం బుధవారం పేర్కొంది. ఐక్యరాజ్య సమితి ఒత్తిడి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ముంబాయిలో ఉగ్రవాద దాడిని ఆధారాలతో సహా ఐక్యరాజ్య సమితి కి భారత్‌ నివేదించింది.దాంతో ఆ సంస్థను తక్షణమే నిషేధించాలని కోరింది. అంతేకాక మరిన్ని ఉగ్రవాద సంస్థలపై విచారణ జరిపి వాటిని కూడా నిషేధిస్తామని పాక్‌ అధ్యక్షుడు జర్ధారీ పేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X