వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు (బుధవారం) ప్రారంభమయ్యాయి. సభ సమావేశం కాగానే ముందుగా ముంబయి పేలుళ్ల మృతులకు, మాజీ ప్రధాని వీపీ సింగ్‌ మృతికి సభ సంతాపం వెలిబుచ్చింది. సభ్యులు రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సోమనాథ్‌ ప్రకటించారు. రాజ్యసభ కూడా రేపటికి వాయిదాపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X