హైదరాబాద్:
12
మంది
మహిళలు
35
మండలాల్లో
పర్యటించారు.
సమాజంలోని
పలు
వర్గాల
మహిళల
సమస్యలను
ప్రతిబింబిస్తూ
వారికి
సాయపడేలా
ఓ
వేదికను
ప్రజారాజ్యం
పార్టీకి
చెందిన
కొందరు
మహిళలు
తయారుచేశారు.అందులో
భాగంగానే
గ్రామగ్రామాన
మహిళల
సమస్యలను
తెలుసుకుని
ఓ
జాబితా
రూపొందించారు.
ప్రజారాజ్యం
ఉమన్స్
డాట్
ఓఆర్జి
పేరుతో
ఓ
వెబ్సైట్
ప్రారంభించి
అందులో
తాము
చేసిన
సర్వే
ప్రకారం
వివరాలన్నీ
పొందుపరిచారు.
వాటితోపాటు
ప్రజారాజ్యం
పార్టీ
లక్ష్యం
తదితర
అంశాలు
పొందుపరిచారు.
ఈ
వెబ్సైట్ను
ఈరోజు
ప్రజారాజ్యం
అధినేత
చిరంజీవి
లాంఛనంగా
ప్రారంభించారు.