వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు చేతులమీదుగా వెబెసైట్

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: 12 మంది మహిళలు 35 మండలాల్లో పర్యటించారు. సమాజంలోని పలు వర్గాల మహిళల సమస్యలను ప్రతిబింబిస్తూ వారికి సాయపడేలా ఓ వేదికను ప్రజారాజ్యం పార్టీకి చెందిన కొందరు మహిళలు తయారుచేశారు.అందులో భాగంగానే గ్రామగ్రామాన మహిళల సమస్యలను తెలుసుకుని ఓ జాబితా రూపొందించారు. ప్రజారాజ్యం ఉమన్స్‌ డాట్‌ ఓఆర్‌జి పేరుతో ఓ వెబ్‌సైట్‌ ప్రారంభించి అందులో తాము చేసిన సర్వే ప్రకారం వివరాలన్నీ పొందుపరిచారు. వాటితోపాటు ప్రజారాజ్యం పార్టీ లక్ష్యం తదితర అంశాలు పొందుపరిచారు. ఈ వెబ్‌సైట్‌ను ఈరోజు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X