నేటి అర్థరాత్రి నుంచి ఆర్టీసీలో సమ్మె
హైదరాబాద్: ప్రభుత్వంతో చర్చలు విఫలం కావటంతో ఆర్టీసీ కార్మికసంఘం ఎన్ఎంయు ఈరోజు అర్థరాత్రినుంచి సమ్మెకు దిగుతోంది. సెట్విన్ బస్సుల నిషేధంపై వీరు ఎంత పట్టుబట్టినా ప్రభుత్వం స్పందించనందున వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మరోసారి ఎండీతో చర్చలు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు బస్భవన్లో కార్మిక నేతలు సమావేశమై తుది వ్యూహం ఖరారు చేస్తారు.












Click it and Unblock the Notifications