వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు ఐదు కిలోమీటర్ల దూరంలో గల గూబగుండం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రాక్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరో 8 మంది గాయపడ్డారు.

గాయపడినవారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, కొస్గి ప్రాంతాలకు చెందినవారు. మహబూబ్ నగర్ నుంచి వారు టెంపో ట్రాక్ లో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X