వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాయ: ఉత్తరప్రదేశ్ లో ఇంజినీరు హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పిడబ్ల్యు ఇంజనీర్‌ మనోజ్‌ కుమార్‌ గుప్తా బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. అరయ్యా జిల్లాలోని ఈ సంఘటన చోటు చేసుకుంది. బిఎస్‌పి ఎమ్మెల్యే శేఖర్‌ తివారీ అనుచరులు గుప్తాను కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి జన్మదిన వేడుకలకు చందా వసూలు నిమిత్తం డబ్బు డిమాండ్‌ చేయగా ఇంజనీర్‌ నిరాకరించగా కొట్టి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X