వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాయ: ఉత్తరప్రదేశ్ లో ఇంజినీరు హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్లో పిడబ్ల్యు ఇంజనీర్ మనోజ్ కుమార్ గుప్తా బుధవారం దారుణ హత్యకు గురయ్యాడు. అరయ్యా జిల్లాలోని ఈ సంఘటన చోటు చేసుకుంది. బిఎస్పి ఎమ్మెల్యే శేఖర్ తివారీ అనుచరులు గుప్తాను కొట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి జన్మదిన వేడుకలకు చందా వసూలు నిమిత్తం డబ్బు డిమాండ్ చేయగా ఇంజనీర్ నిరాకరించగా కొట్టి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Story first published: Wednesday, December 24, 2008, 14:04 [IST]