కర్ణాటక సర్వేలో బిజెపి ఆధిక్యం
బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో బిజెపి 6 స్ధానాలు, జెడిఎస్ 2 స్ధానాలు దక్కించుకుంటాయని, కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా రాదని ప్రీ పోల్ సర్వేలో వెల్లడైంది. క్రియేటివ్ స్టడీ ఫర్ పొలిటికల్ స్టడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఎనిమిది అసెంబ్లీ స్ధానాల్లో ఈ సంస్ధ ప్రతినిధులు సర్వే నిర్వహించారు.
సర్వే వివరాలు ఇవి: మద్దూర్- బిజెపి, మద్దుగిరి- జెడిఎస్, అరభావి -బిజెపి, హుక్కేరి-బిజెపి, దేవదుర్గ- బిజెపి, దొడ్డబల్లాపుర- బిజెపి, కర్వర-బిజెపి.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications