వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సెజ్ లే ప్రమాదకరం: మేథాపాట్కర్
మేధాపాట్కర్ ఈ రోజు విశాఖలో మత్స్యకారులు నిర్వహిస్తున్న గంగమ్మ పూజల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం సునామీ మృతులకు నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత అచ్యుతాపురం, పాయకాపురంలలో సెజ్లకు వ్యతిరేకంగా జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాల్లోనూ పర్యటించనున్నారు.
Comments
Story first published: Friday, December 26, 2008, 13:53 [IST]