వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెజ్ లే ప్రమాదకరం: మేథాపాట్కర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

Medha Patekar
విశాఖపట్నం: ప్రక్కదేశం ఉగ్రవాదంకంటే కేంద్ర, రాష్ట్ర సర్కార్లు ఎస్‌ఈజెడ్‌ల పేరుతో చేస్తున్న మోసమే ఎక్కువ ప్రమాదకరమని ప్రముఖ సామాజిక కార్యకర్త మేథాపాట్కర్‌ అన్నారు. భారత్‌-పాక్‌ల మధ్య కమ్ముకు వస్తున్న యుధ్ద యత్నాలను ఇతర రాజకీయపార్టీల సహకారంతో అడ్డుకుంటామని ఆయన అన్నారు. టీడీపీ వామపక్షాల రాజకీయ సమ్మేళనాలు కార్యకర్తల మధ్య అవగాహన పెంచేందుకేనని ఆయన అన్నారు.

మేధాపాట్కర్ ఈ రోజు విశాఖలో మత్స్యకారులు నిర్వహిస్తున్న గంగమ్మ పూజల్లో ఆమె పాల్గొంటారు. అనంతరం సునామీ మృతులకు నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత అచ్యుతాపురం, పాయకాపురంలలో సెజ్‌లకు వ్యతిరేకంగా జరిగే బహిరంగసభల్లో పాల్గొంటారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాల్లోనూ పర్యటించనున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X