వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీవీకి గవర్నర్ ఘన నివాళి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పి.వి, నరసింహారావు చతుర్థ వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గవర్నర్‌ ఎన్డీ తివారీ ఘనంగా నివాళులర్పించారు.మంగళవారం ఉదయం పి.వి ఘాట్‌ వద్ద తివారీ అంజలి ఘటించారు. పి.వి. నరసింహారావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నెక్లెస్‌రోడ్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.న్యూఢిల్లీలో అంబేద్కర్‌ ఆడిటోరియంలో సాయంత్రం 5-30 గంటలకు పి.వి. మెమొరియల్‌ లెక్చర్‌, భజనలు, ఆధ్యాత్మిక గేయాలపన, పుష్పాంజలి తదితర కార్యక్రమాలు జరుగుతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X