వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పీవీకి గవర్నర్ ఘన నివాళి
హైదరాబాద్: మాజీ ప్రధాని పి.వి, నరసింహారావు చతుర్థ వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నర్ ఎన్డీ తివారీ ఘనంగా నివాళులర్పించారు.మంగళవారం ఉదయం పి.వి ఘాట్ వద్ద తివారీ అంజలి ఘటించారు. పి.వి. నరసింహారావు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నెక్లెస్రోడ్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.న్యూఢిల్లీలో అంబేద్కర్ ఆడిటోరియంలో సాయంత్రం 5-30 గంటలకు పి.వి. మెమొరియల్ లెక్చర్, భజనలు, ఆధ్యాత్మిక గేయాలపన, పుష్పాంజలి తదితర కార్యక్రమాలు జరుగుతాయి.
Comments
Story first published: Monday, December 29, 2008, 17:52 [IST]