సత్యం దోషులను శిక్షించాలి: రాహుల్

అంతమాత్రం చేత చట్ట వ్యతిరేక శక్తులను నిర్లక్ష్యం చేయాలన్నది తన ఉద్దేశం కాదని రాహుల్ గాంధీ అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. సత్యం కంప్యూటర్స్ లో వేలాది ఉద్యోగులు, లక్షలాది ఇన్వెస్టర్లు ఉన్నందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ సంస్ధను రక్షించాలని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డ్ కుంభకోణం బయటపడిన రోజునే డిమాండ్ చేయడం విశేషం. సత్యం రామలింగరాజు నిదులను మళ్ళించిన మేటాస్ కు రాష్ట్ర ప్రభుత్వం 38 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ఇవ్వడం జాతీయ స్ధాయిలో విమర్శలకు దారి తీసింది.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications