పవన్ ని కలవాలంటూ ఆందోళన

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఓటు గనుక వేయకపోతే ప్రశ్నించే హక్కును సైతం కోల్పోతారని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో యువత పాత్ర చాలా తక్కువగా ఉన్నందున, ఇకపై వారు చొరవ తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అలాగే 90 శాతం యువత ప్రజారాజ్యం వెంటే ఉన్నదని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో దోపిడీని, అన్యాయాన్ని పారదోలే శక్తి యువతకు మాత్రమే ఉందన్నారు.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications