తెలంగాణపై వైయస్ మళ్ళీ అదే

నిన్న కూడా ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్లతో దాదాపు రెండు గంటలపాటు సమాలోచనలు జరిపిన అనంతరం వైఎస్ మీడియాతో మాట్లాడారు. అప్పుడూ ఇలాగే చెప్పుకొచ్చారు. తెలంగాణాపై అన్ని అంశాలను పరిశీలించి అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
తెలంగాణపై ఎన్నికల్లోపు అధిష్ఠానం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా... 'చూద్దాం. చూద్దాం. తెలంగాణ అంశాన్ని ప్రధానమైన అంశంగా పార్టీ భావిస్తోంది. దీనిపై సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది'' అని బదులిచ్చారు. అదే సయంలో తెలంగాణపై పార్టీ ఎలాంటి వైఖరి తీసుకున్నా, తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో గెలుపు సాధ్యమని వైఎస్ చెప్పుకొచ్చారు. మళ్ళి ఇవాళా అదే మాట చెప్పటం చర్ఛనీయాంసంగా మారింది.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications