వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు డిఎస్ తెలంగాణ పాఠం!

By Staff
|
Google Oneindia TeluguNews

D Srinivas
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో పిసిసి అధ్యక్షుడు డీఎస్‌ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా హాజరయ్యారు. తెలంగాణ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

నిన్న వైఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ కోర్‌కమిటీని ఆయన కలిశారు. అనంతరం తెలంగాణా ఇప్పుడే కాదని వై.ఎస్‌ ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తి రావటంతో ఈరోజు డీఎస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల, సీనియర్ల మనోభావాలను ఆయన వివరించారు. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని ఆయన తెలియజేసినట్టు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X