వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియాకు డిఎస్ తెలంగాణ పాఠం!
నిన్న వైఎస్తో కలిసి కాంగ్రెస్ కోర్కమిటీని ఆయన కలిశారు. అనంతరం తెలంగాణా ఇప్పుడే కాదని వై.ఎస్ ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి రావటంతో ఈరోజు డీఎస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల, సీనియర్ల మనోభావాలను ఆయన వివరించారు. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని ఆయన తెలియజేసినట్టు సమాచారం.
Story first published: Tuesday, January 20, 2009, 12:17 [IST]