సోనియాకు డిఎస్ తెలంగాణ పాఠం!

నిన్న వైఎస్తో కలిసి కాంగ్రెస్ కోర్కమిటీని ఆయన కలిశారు. అనంతరం తెలంగాణా ఇప్పుడే కాదని వై.ఎస్ ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి రావటంతో ఈరోజు డీఎస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల, సీనియర్ల మనోభావాలను ఆయన వివరించారు. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని ఆయన తెలియజేసినట్టు సమాచారం.
More From
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications