రేపే ప్రధాని డిశ్ఛార్జి

మన్మోహన్ వ్యక్తిగత ఫిజీషియన్ కేఎస్ రెడ్డి, శస్త్రచికిత్స చేసిన రమాకాంత్ పాండాలతో కూడిన వైద్యుల బృందం ప్రధాని ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ సమీక్షిస్తోంది. నిర్దేశిత కాలావధి మేరకే ప్రధాని కలుకుంటున్నారని డాక్టర్ విజయ్ డిసిల్వా తెలిపారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఎయిమ్స్కు విచ్చేసి మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్తో దాదాపు 20 నిమిషాలు గడిపారు. ప్రధాని త్వరితంగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. జమ్ము, కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఆస్పత్రికి విచ్చేశారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications