రేపే ప్రధాని డిశ్ఛార్జి

మన్మోహన్ వ్యక్తిగత ఫిజీషియన్ కేఎస్ రెడ్డి, శస్త్రచికిత్స చేసిన రమాకాంత్ పాండాలతో కూడిన వైద్యుల బృందం ప్రధాని ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ సమీక్షిస్తోంది. నిర్దేశిత కాలావధి మేరకే ప్రధాని కలుకుంటున్నారని డాక్టర్ విజయ్ డిసిల్వా తెలిపారు. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఎయిమ్స్కు విచ్చేసి మన్మోహన్ సతీమణి గురుశరణ్ కౌర్తో దాదాపు 20 నిమిషాలు గడిపారు. ప్రధాని త్వరితంగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. జమ్ము, కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఆస్పత్రికి విచ్చేశారు.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications