కాంగ్రెస్ అవినీతి పుట్ట: బాలకృష్ణ

రాయలసీమలో అధిక ధరలు కలిగిన వ్యవసాయ భూములను కర్మాగారాల నిర్మాణానికి అందున సొంత వారికి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలకు ప్రజాస్వామ్యాన్ని భష్ట్రు పట్టించిన ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీల పేర్లు పెట్టడం శోచనీయమన్నారు. తెలుగు వారి కీర్తిని దశదిశల వ్యాప్తి చేసిన టంగుటూరి ప్రకాశం, సర్వేపల్లి రాధాకృష్ణ, పి.వి.నరసింహారావు, నీలం సంజీవరెడ్డి లాంటి గొప్ప వాళ్ల పేర్లు ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications