వ్యాస్, తప్పు చేస్తున్నారు: వైఎస్
హైదరాబాద్: తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, కృష్ణాజిల్లా మల్లేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యుడు బూరగడ్డ వేదవ్యాస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి స్వయంగా తెలియజేశారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి - కాంగ్రెస్ను విడిచి పెడ్తూ తప్పు చేస్తున్నారు. మరోసారి ఆలోచించుకోండి అని వేదవ్యాస్ కు సూచించారు. వేదవ్యాస్ బుధవారం ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు.
శాసనసభ సభ్యత్వానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరాలని వేదవ్యాస్ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆయన గురువారంనాడు చిరంజీవి సమక్షంలో ప్రజారాజ్యం పార్టీలో చేరుతారు. తన నియోజకవర్గం ఒత్తిడి మేరకే తాను ప్రజారాజ్యంలో చేరుతున్నట్లు వేదవ్యాస్ చెప్పారు.
More From
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications