సత్యంపై సిగ్గుపడుతున్నా: రోశయ్య

రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షాలు అసెంబ్లీలో మండిపడ్డాయి. ఎన్హెచ్-9పై ప్రమాదాలు పెరిగి వేల సంఖ్యలో జనం మృత్యువాతపడుతున్నారని భాజపా నేత కిషన్రెడ్డి అన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యధోరణికి నిరసనగా సభనుంచి వాకౌట్ చేశారు. రహదారుల అభివృద్ధిపై నిమ్మకునీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం ఆరోపించింది. దీనిపై హోంమంత్రి జానారెడ్డి స్పందిస్తూ..ఈ అంశం తమ పరిధిలోనిది కాదని సమాధానం ఇచ్చారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
AP Cabinet: ఏపీ కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ..! ఐదుగురికి ఛాన్స్? జనసేనకు మరో మంత్రి..! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
AP Job Calendar: జాబ్ క్యాలెండర్ పై కీలక అప్డేట్- సర్కార్ డెడ్ లైన్..! రేపే ఖరారు..! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం












Click it and Unblock the Notifications