సత్యంపై సిగ్గుపడుతున్నా: రోశయ్య

రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విపక్షాలు అసెంబ్లీలో మండిపడ్డాయి. ఎన్హెచ్-9పై ప్రమాదాలు పెరిగి వేల సంఖ్యలో జనం మృత్యువాతపడుతున్నారని భాజపా నేత కిషన్రెడ్డి అన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యధోరణికి నిరసనగా సభనుంచి వాకౌట్ చేశారు. రహదారుల అభివృద్ధిపై నిమ్మకునీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీపీఎం ఆరోపించింది. దీనిపై హోంమంత్రి జానారెడ్డి స్పందిస్తూ..ఈ అంశం తమ పరిధిలోనిది కాదని సమాధానం ఇచ్చారు.
More From
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications