రోశయ్య ప్రజాకర్షక బడ్జెట్
హైదరాబాద్: 2009-10 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి కె. రోశయ్య గురువారంనాడు లక్షా ఐదు వేల కోట్ల రూపాయలతో ఓట్ ఆన్ అక్కౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ప్రతిపాదించారు. ప్రజాకర్షక రంగాలకు భారీగా కేటాయింపులు జరిపారు. బడ్జెట్ ముఖ్య అంశాలు -
-
2008-09
రెవెన్యూ
నిధులు:
రూ.
2066
కోట్లు
-
ద్రవ్యలోటు
10427
కోట్లు
-
ద్రవ్యలోటు:
రూ.
10427
కోట్లు
-
2009-10
ప్రణాళికేతర
వ్యయం:
రూ.
63252
కోట్లు
-
ప్రణాళిక
వ్యయం:
రూ.
41892
కోట్లు
-
రెవెన్యూ
మిగులు
అంచనా:
రూ.
1255
కోట్లు
-
సాంకేతిక
రంగం:
రూ.
38477
కోట్లు
-
ఆరోగ్యశ్రీ:
రూ.
625
కోట్లు
-
కుటుంబ
ఆరోగ్యం:
రూ.
3543
కోట్లు
-
ఆహార
దాన్యాల
సబ్సిడీ:
రూ.
3
వేల
కోట్లు
-
ఎస్సీ,
ఎస్టీ,
బీసీ
మైనారిటీల
సంక్షేమం:
రూ.
4825
కోట్లు
-
వ్యవసాయ
రంగం:
రూ.
2927
కోట్లు
-
ఉన్నత
విద్య:
రూ.
2383
కోట్లు
-
పాఠశాల
విద్య:
రూ.
9047
కోట్లు
-
చేనేత
రుణాల
మాఫీ:
రూ.
312
కోట్లు
-
స్త్రీ,
శిశు,
వికలాంగుల
సంక్షేమం:
రూ.
712
కోట్లు
-
పారిశ్రామిక
మౌలిక
సదుపాయాలు:
రూ.
712
కోట్లు
-
విద్యుత్తు
సబ్సిడీ:
రూ.
5040
కోట్లు
-
పట్టణాభివృద్ధి:
రూ.
3746
కోట్లు
-
ఈబీసీ
విద్యార్థుల
ఫీజు
రీయంబర్స్మెంట్:
రూ.
370
కోట్లు
-
చేనేత
రుణ
మాఫీ
312
కోట్లు
-
వ్యవసాయ
రంగానికి
2927
కోట్లు
-
విద్యుత్
సబ్సిడీ
5040
కోట్లు
-
ప్రతి
శాసనసభా
నియోజకవర్గంలో
ఐటిఐ
-
డిగ్రీ
కళాశాలల్లో
బ్రాడ్
బ్యాండ్
-
ఇందిరా
క్రాంతి
బీమా
365
కోట్లు