చిరు పార్టీలో వేదవ్యాస్ చేరిక
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించిన కృష్ణా జిల్లా మల్లేశ్వరం ఎమ్మెల్యే వేదవ్యాస్ ప్రజారాజ్యం పార్టీలో చేరారు. భారీసంఖ్యలో అభిమానులు వెంటరాగా పార్టీ అధినేత చిరంజీవి సమక్షంలో ఆయన గురువారం ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు. శాసనసభా సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డికి అందజేశారు. కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన బుధవారం ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసి తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని తెలియజేశారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..!












Click it and Unblock the Notifications