చిరు పార్టీలో వేదవ్యాస్ చేరిక
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించిన కృష్ణా జిల్లా మల్లేశ్వరం ఎమ్మెల్యే వేదవ్యాస్ ప్రజారాజ్యం పార్టీలో చేరారు. భారీసంఖ్యలో అభిమానులు వెంటరాగా పార్టీ అధినేత చిరంజీవి సమక్షంలో ఆయన గురువారం ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు. శాసనసభా సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన స్పీకర్ కె.ఆర్.సురేష్ రెడ్డికి అందజేశారు. కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన బుధవారం ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసి తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని తెలియజేశారు.
More From
-
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..?












Click it and Unblock the Notifications