వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాస్వామ్యం పాతర: రేణుకా చౌదరి

By Staff
|
Google Oneindia TeluguNews

Renuka Choudary
న్యూఢిల్లీ: ఒక హిందూ యువతి ముస్లీం యువకునితో కలిసి తిరగడాన్ని ఆక్షేపించడం తగదని, ఇది మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్య అని శనివారం కేంద్ర మంత్రి రేణుకాచౌదరి అన్నారు. మంగళూరు పబ్‌ దాడిపై స్పందిస్తూ ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్య హరణమేనన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుందని నిప్పులు చెరిగారు.

కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి, బిజెపి సర్కారు నియంతృత్వ పోకడలను అవలంభిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.అదేవిధంగా కేరళలో సిపిఎం ఎమ్మెల్యే కుమార్తె కిడ్నాప్‌ ఉదంతాన్ని కూడా ఎత్తిచూపుతూ, బిజెపి వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది జాతీయ భద్రతా సమస్యగా పరిణమించే అవకాశమున్నదని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X