అదిలాబాద్ జిల్లాలో పవన్ పర్యటన

పవన్ కళ్యాణ్ మొదటి రోజు పర్య టన అంతా ఎక్కువశాతం గిరిజన గూడెంలా వెంట సాగే విధంగా ఏర్పాట్లు చేశారు. కాగజ్నగర్లో రాత్రి బస చేసే ఆయన 8వ తేదీ అక్కడ జరిగే పిఆర్పి తూర్పు, పశ్చిమ జిల్లాల కార్యవర్గ సమావేశాలలో పాల్గొంటారు. అక్కడి నుండి నేరుగా తాండూర్ ఒసి బొగ్గు గనులను సందర్శిస్తారు. మందమర్రి కె.కె.2 బొగ్గు గనిలో దిగుతారు. అక్కడి నుండి మంచిర్యాలకు వెళ్లి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని అక్కడే రాత్రి బసచేస్తారు.
తొమ్మిదివ తేదీ ఉదయం అక్కడి వివిధ వర్గాలతో జరిగే సమావేశంలో మాట్లాడుతారు. నేరుగా అక్కడ నుండి లక్ష్మణ చాందాకు చేరుకుం టారు. అక్కడ గల్ఫ్ బాధితులు, బీడీకార్మి కులతో మాట్లాడుతారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంత రం ముథోల్కు వెళ్తారు. బాసరకు వెళ్లి అక్కడ శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటారు. తిరిగి హైదరాబాద్కు వస్తారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications