కాంగ్రెస్లో కుటుంబపాలన :మోడీ
నాగ్పూర్ : కాంగ్రెస్లో కుటుంబపాలన కొనసాగుతోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. ఒకే కుటుంబానికి చెందిన వారు 37 సంవత్సరాలుగా దేశ ప్రధానమంత్రులుగా ఉన్న వైనాన్ని ఆయన ఆదివారంనాడు ప్రస్తావించారు. ముంబయిపై దాడులకు పాల్పడిన ముష్కరులకు భారత్లోని కొందరినుంచి సహకారం లభించిందని ఆయన ఆరోపించారు. దేశంలోని కొన్ని రాజకీయపక్షాలు ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు. ఒబామాకు పట్టంకట్టి చరిత్ర సృష్టించిన అమెరికన్ ప్రజల ప్రజాస్వామ్యస్ఫూర్తి మనకు ఆచరణనీయమని ఆయన పేర్కొన్నారు.
More From
-
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications