వైయస్ పాడు బుద్ధి: టిడిపి
విజయవాడ : పోతిరెడ్డిపాడు ద్వారా జలాలను వేరే జిల్లాలకు తరలిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శ్రీశైలం నుంచి ఎనిమిది వందల క్యూసెక్కుల నీటిని అక్రమంగా రెండో పంటకు మళ్లించడంతో సాగర్ మూడో జోన్కింద ఉన్న కృష్ణాజిల్లాలోని ఆయకట్టుకు కనీసస్థాయిలో నీరు కూడా అందివ్వలేకపోతున్నారని ఆయన ఆదివారంనాడు విమర్శించారు. నూజీవీడు, వేంపాడు మేజర్ బ్రాంచిల కింద నీళ్లులేక ఎండిపోయిన కాలువలను తెలుగుదేశం నాయకులు పరిశీలించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, హోం మంత్రి కె. జానారెడ్డి అక్రమంగా రాయలసీమకు, నల్లగొండ జిల్లాకు నీళ్లు మళ్లించారని ఆయన అన్నారు. వైయస్ పులివెందుల ప్రాంతంలోని రెండో పంటకు నీళ్లు మళ్లిస్తున్నారని ఆయన ఆరోపించారు.
More From
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications