జగన్ సంస్థల రక్షణకే: బాబు

సస్పెన్షన్ అనంతరం మార్షల్ తమ సభ్యులపై దౌర్జన్యానికి దిగారని, శాసనసభ చరిత్రలో ఇంత దారుణం జరగడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. మహిళా శాసనసభ్యులపై అసభ్య పదజాలం వాడారని ఆయన ఆరోపించారు. తాము స్పీకర్ పోడయం వద్దకు వెళ్లలేదని, ఏ మాత్రం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించలేదని, అయినా తమను సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. కొన్ని అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను ముఖ్యమంత్రి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. జగన్ కు చెందిన సండూర ఆర్థిక అవకతవకలు ఫెమా ఉల్లంఘనే అని ఆయన అన్నారు.
మార్షల్స్ తమను గెంటివేస్తుంటే ప్రత్యక్ష ప్రసారాలను ఎందుకు నిలిపేశారని సిపిఎం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య ప్రశ్నించారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సమాధి చేస్తారని ఆయన హెచ్చరించారు. శాసనసభా చరిత్రలో ఈ రోజు దుర్దినమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ప్రజల్లో ఎండగడ్తామని సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు చాడ వెంకటరెడ్డి అన్నారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications