వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యం రాజు బెయిల్ పై తీర్పు వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్‌: సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణంలో ప్రధాన నిందితులు రామలింగరాజు, రామరాజు, శ్రీనివాస్‌ల బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. రామలింగరాజు ప్రస్తుతం చంచల్ గుడా జైలులో ఉన సంగతి తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X