హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితులు రామలింగరాజు, రామరాజు, శ్రీనివాస్ల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ పూర్తయింది. తీర్పును ఈ నెల 18కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. రామలింగరాజు ప్రస్తుతం చంచల్ గుడా జైలులో ఉన సంగతి తెలిసిందే.