హైదరాబాద్:
సత్యం
కంప్యూటర్స్
కుంభకోణంలో
ప్రధాన
నిందితులు
రామలింగరాజు,
రామరాజు,
శ్రీనివాస్ల
బెయిల్
పిటిషన్పై
నాంపల్లి
కోర్టులో
విచారణ
పూర్తయింది.
తీర్పును
ఈ
నెల
18కి
వాయిదా
వేస్తున్నట్లు
న్యాయమూర్తి
ప్రకటించారు.
రామలింగరాజు
ప్రస్తుతం
చంచల్
గుడా
జైలులో
ఉన
సంగతి
తెలిసిందే.