హైదరాబాద్:
సామాజికన్యాయం
టీడీపీ
తోనే
సాధ్యమని
ఆ
పార్టీ
అధినేత
చంద్రబాబునాయుడు
అన్నారు.
చిరంజీవి
చెబుతున్న
సామాజికన్యాయం
నేతిబీరకాయ
చందమని
ఆయన
ఆక్షేపించారు.
తూర్పు
గోదావరి
జిల్లాకు
చెందిన
సుమారు
800
మంది
కాంగ్రెస్
కార్యకర్తలు
ఈరోజు
ఆయన
సమక్షంలో
పార్టీలో
చేరారు.
ఈ
సందర్భంగా
ఆయన
నాలుగున్నరేళ్ల
పాలనలో
వై.ఎస్
అవినీతిసొమ్ముతో
కోటలు
కట్టారని
ఆరోపించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Saturday, February 14, 2009, 17:28 [IST]