వైయస్ ప్రేలాపనలు: బాబు

ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రతిపాదించిన బడ్జెట్ ను ఆయన డొల్లగా అభివర్ణించారు. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి బడ్జెట్టులో జరిపిన కేటాయింపులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి కేటాయించిన 40 వేల కోట్ల రూపాయలు ఏ మూలకు కూడా సరిపోవని ఆయన అన్నారు. రైల్వే బడ్జెట్టులో రాష్ట్రానికి మొండిచేయి చూపితే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేతులు ముడుచుకుని కూర్చున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మత్స్యశాఖ ఈఈ వెలుగంటి సూర్యనారాయణ కేసులో మంత్రుల బాగోతాలు బయటపడతాయని చార్జిషీట్ దాఖలు చేయలేదని ఆయన అన్నారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!!












Click it and Unblock the Notifications