వైయస్ ప్రేలాపనలు: బాబు

ప్రణబ్ ముఖర్జీ సోమవారం ప్రతిపాదించిన బడ్జెట్ ను ఆయన డొల్లగా అభివర్ణించారు. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి బడ్జెట్టులో జరిపిన కేటాయింపులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడానికి కేటాయించిన 40 వేల కోట్ల రూపాయలు ఏ మూలకు కూడా సరిపోవని ఆయన అన్నారు. రైల్వే బడ్జెట్టులో రాష్ట్రానికి మొండిచేయి చూపితే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేతులు ముడుచుకుని కూర్చున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మత్స్యశాఖ ఈఈ వెలుగంటి సూర్యనారాయణ కేసులో మంత్రుల బాగోతాలు బయటపడతాయని చార్జిషీట్ దాఖలు చేయలేదని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి












Click it and Unblock the Notifications