జగన్ పై ఫిర్యాదుకు ఢిల్లీకి బాబు

కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మళ్లించడం, ఎఫ్డీఐ పరిమితికి మించి మీడియా రంగంలో విదేశీ నిధులను పెట్టుబడులుగా పెట్టడం వంటివి కేంద్ర ప్రభుత్వ చట్టాల ఉల్లంఘనేనని ఆరోపిస్తూ దీనిపై తక్షణం చర్య తీసుకోవాలని వారు కోరనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఒక సదస్సు కూడా నిర్వహించి వైఎస్ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను, ముఖ్యమంత్రి తనయుడి కంపెనీల వ్యవహారాలను ఎత్తి చూపాలని కూడా ఈ పార్టీలు భావిస్తున్నాయి. అనంతరం ముంబై వెళ్లి ఆర్బీఐ గవర్నర్కు, సెబీ చైర్మన్కు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications