వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బడ్జెట్ మధ్యలో లోకసభ వాయిదా
న్యూఢిల్లీ: మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2009 వార్షిక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతుండగా జేడీఎస్ పార్లమెంటు సభ్యుడు వీరేంద్రకుమార్ సభలో అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో సభను 10 నిముషాలు వాయిదావేసి ఆయనను ఆసుపత్రికి తరలించారు.
Story first published: Monday, February 16, 2009, 12:19 [IST]