బడ్జెట్ పై రోశయ్య అసంతృప్తి
ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి దేశం, రాష్ట్రం తప్పించుకోగలుతాయని ఆశ పడ్డామని, అయితే ఆ ఆశ ఫలించలేదని ఆయన అన్నారు. అయితే బడ్జెట్టులో ప్రజలపై భారం వేయకపోవడం సంతోషించదగ్గ విషయమని ఆయన అన్నారు. రైల్వే బడ్జెట్టులో ప్రయాణికులకు ఊరట కలిగించారని, అది మంచి విషయమని ఆయన అన్నారు.
Story first published: Monday, February 16, 2009, 17:18 [IST]