హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బడ్జెట్ పై రోశయ్య అసంతృప్తి

By Staff
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్‌: విదేశీ వ్యవహారాల మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటాలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.

ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి దేశం, రాష్ట్రం తప్పించుకోగలుతాయని ఆశ పడ్డామని, అయితే ఆ ఆశ ఫలించలేదని ఆయన అన్నారు. అయితే బడ్జెట్టులో ప్రజలపై భారం వేయకపోవడం సంతోషించదగ్గ విషయమని ఆయన అన్నారు. రైల్వే బడ్జెట్టులో ప్రయాణికులకు ఊరట కలిగించారని, అది మంచి విషయమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X