చంద్రబాబు లేఖపై గొడవ

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆనం రాంనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగులను అవమానించే విధంగా చంద్రాబాబు వ్యవహరించారని ఆయన అన్నారు. ఉద్యోగుల ఆత్మస్థయిర్యాన్ని చంద్రబాబు దెబ్బ తీయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేసే తమపై ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విచారకరమని ప్రకాశం జిల్లా కలెక్టర్ దేవానంద్ అన్నారు. తమపై నమ్మకం లేదని చంద్రబాబు అన్నారని, ఎన్నికల కోడ్ వస్తే తాము ఎన్నికల కమిషన్ పరిధిలోనే పనిచేస్తామని, అధికారపక్షంతో ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన అన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications