ఇక ఢిల్లీలో జగన్ పై ఫిర్యాదులు

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ తదితరులు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో మొదటగా వారు రాజ్ఘాట్ వెళ్లి మహాత్మునికి నివాళులు అర్పించారు. బుధవారం సాయంత్రం కంపెనీ వ్యవహారాల మంత్రి పీ.సీ.గుప్తాతో సమావేశం అవుతారు. సత్యం, మైటాస్ కంపెనీల గురించి జగతి పబ్లికేషన్స్లో అక్రమాల గురించి వారు ఆయనకు వివరిస్తారు. రేపు పార్లమెంట్ హాల్లో ఇదే విషయాలపై చర్య కోరుతూ ప్రణబ్ముఖర్జీకి వినతిపత్రం ఇస్తారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications