సత్యం స్కామ్: సెబీకి అనుమతి
హైదరాబాద్: సత్యం మాజీ సీఎఫ్ఓ, మాజీ ఆడిటర్లను విచారించేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని సెబి చేసిన విజ్ఞప్తిని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు అంగీకరించింది. తమకు వారిని విచారించేందుకు తగిన సమయం లభించలేదని, మరి కొంత సమయం కావాలని కోరుతూ సెబి అధికారులు నాంపల్లి కోర్టులో పిటీషన్ వేశారు. ఇందుకు కోర్టు అనుమతించి రెండురోజులపాటు విచారణకు అనుమతి ఇచ్చింది. సత్యం మాజీ సీఎఫ్ఓ వడ్లమాని శ్రీనివాస్, మాజీ ఆడిటర్లు గోపాలకృష్ణ, తాళ్లూరి శ్రీనివాస్లను సెబి అధికారులు రెండురోజులపాటు విచారిస్తారు.
More From
-
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications