తెలుగును కాపాడుకుందాం: ఎబికె
హైదరాబాద్: తెలుగు భాషను కాపాడుకోవలసిన అవసరం ఉందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎబికె ప్రసాద్ పిలుపు ఇచ్చారు. మాతృభాసా దినోత్సవ సందర్భంగా శనివారం ఏబికె ప్రసాద్ సచివాలయం ముందున్న తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలవేసి నమస్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుభాషను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో తెలుగు భాషకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందరూ తెలుగుభాషను మరిచిపోయారని, ఎక్కువగా ఆంగ్ల భాషను ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగు భాషను వాడుకోకపోతే వెనుకబడే అవకాశం ఉందని ఏబీకే పేర్కొన్నారు.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications