కరీంనగర్ లో బిజెపి హడావుడి
హైదరాబాద్: అధికారదాహంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్నాయని భాజపా విమర్శించింది. ఓటుబ్యాంకు రాజకీయాలను కొనసాగిస్తున్న పార్టీలను ఓడించాలనే ధ్యేయంతో ఈరోజు కరీంనగర్లో నరేంద్రమోడీ బహిరంగసభను ఏర్పాటుచేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ బహిరంగసభకు వెళ్లేందుకు బయలుదేరిన కార్ల ర్యాలీని ఆయన ఈరోజు పార్టీ కార్యాలయం వద్ద జెండా వూపి ప్రారంభించారు.












Click it and Unblock the Notifications