కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ లో బిజెపి హడావుడి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అధికారదాహంతో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్నాయని భాజపా విమర్శించింది. ఓటుబ్యాంకు రాజకీయాలను కొనసాగిస్తున్న పార్టీలను ఓడించాలనే ధ్యేయంతో ఈరోజు కరీంనగర్‌లో నరేంద్రమోడీ బహిరంగసభను ఏర్పాటుచేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ బహిరంగసభకు వెళ్లేందుకు బయలుదేరిన కార్ల ర్యాలీని ఆయన ఈరోజు పార్టీ కార్యాలయం వద్ద జెండా వూపి ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X