ఆదిలాబాద్:
ముఖ్యమంత్రి
రాజశేఖరరెడ్డి
మీద,
వైఎస్
జగన్
సాక్షి
మీద
క్రైస్తవ
మత
ప్రచారకుడు,
ప్రజాశాంతి
పార్టీ
అధ్యక్షుడు
కె
ఎ
పాల్
మరోసారి
ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి
వైఎస్
తానంటే
భయమని,
ప్రభుత్వం
అంతానికే
ఈ
పాల్
ఉన్నాడని
ప్రజాశాంతి
పార్టీ
అధ్యక్షుడు
కేఏపాల్
అన్నారు.
ఆదిలాబాద్
జిల్లా
మందమర్రిలో
శుక్రవారం
సాయంత్రం
ఆయన
ప్రజాశాంతి
పార్టీ
కార్యాలయాన్ని
ప్రారంభించిన
సందర్భంగా
విలేఖరులతో
మా
ట్లాడారు.
రాజశేఖరరెడ్డి
రాష్ట్రాన్ని
దోచుకుని
ఆ
డబ్బుతో
అబద్దాల
సాక్షిని
పెట్టి
నిజాలు
రాసే
పత్రికల
గొంతు
నొక్కే
ప్రయత్నం
చేస్తున్నారన్నారు.