'సాక్షి' పై కెఎ పాల్ నిప్పులు

KA Paul
ఆదిలాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మీద, వైఎస్ జగన్ సాక్షి మీద క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఎ పాల్ మరోసారి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ తానంటే భయమని, ప్రభుత్వం అంతానికే ఈ పాల్‌ ఉన్నాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌ అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రిలో శుక్రవారం సాయంత్రం ఆయన ప్రజాశాంతి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా విలేఖరులతో మా ట్లాడారు. రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని దోచుకుని ఆ డబ్బుతో అబద్దాల సాక్షిని పెట్టి నిజాలు రాసే పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+