6 వేలకు కొడుకుని అమ్ముకున్న తల్లి
ఖమ్మం: ఒక ఇరవై ఏళ్ళ యువతి తన ఒక రోజు బాలుడిని ఆరువేల రూపాయలకు అమ్ముకుంది. ఆస్పత్రి ఖర్చులు చెల్లించేందుకు ఆమె ఈ పని చేసింది. ఫిబ్రవరి 20 న తగరపు రజిత కొత్తగూడెం ఆస్పత్రిలో ఒక బాలుడికి జన్మనిచ్చింది. అనస్ధీషియా ఇవ్వడానికి ఆస్పత్రి సిబ్బంది ఆమెను రెండు వేల రూపాయల లంచం ఇవ్వమన్నారు. అమె అంత సొమ్ము చెల్లించలేక తన కుమారుడిని పిల్లలు లేని దంపతులకు 6000 రూపాయలకు అమ్మేసుకుంది.
మంచిర్యాలకు చెందిన రజిత రామ్మూర్తిని పెళ్ళి చేసుకుంది. అతనికి అప్పటికే పెళ్ళయిన విషయం ఆమెకు ఆలస్యంగా తెలిసింది. ఆమె అతడిని విడిచిపెట్టి కొత్తగూడెంలో తెలిసిన వారి ఇంటిలో నివాసం ఉంటోంది. ఆస్పత్రి అధికారులపై చర్య తీసుకోడానికి రంగం సిద్ధమవుతోంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications