న్యాయమూర్తుల జీతం లక్ష
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు మూడింతలు పెరగనున్నాయి. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు మంగళవారం ఆమోదించింది. గత వారమే లోక్సభలో పాసైన బిల్లుకు రాజ్యసభ కూడా అనుమతినివ్వడంతో జడ్జిల వేతనాలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటివరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 33 వేల రూపాయల నెలసరి వేతనం ఉండగా అది ఇక ముందు లక్షకు చేరుతుంది.
న్యాయమూర్తులకు 90 వేల రూపాయలవుతుంది. న్యాయమూర్తుల సేవలను వారు తీసుకునే వేతనాలను బట్టి అంచనా వేయరాదని బిల్లుపై జరిగిన చర్చలో న్యాయశాఖ మంత్రి భరద్వాజ్ చెప్పారు. ఆరవ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు ఇతర అలవెన్సులు కల్పిస్తున్నారు.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications