న్యాయమూర్తుల జీతం లక్ష
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు మూడింతలు పెరగనున్నాయి. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు మంగళవారం ఆమోదించింది. గత వారమే లోక్సభలో పాసైన బిల్లుకు రాజ్యసభ కూడా అనుమతినివ్వడంతో జడ్జిల వేతనాలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటివరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 33 వేల రూపాయల నెలసరి వేతనం ఉండగా అది ఇక ముందు లక్షకు చేరుతుంది.
న్యాయమూర్తులకు 90 వేల రూపాయలవుతుంది. న్యాయమూర్తుల సేవలను వారు తీసుకునే వేతనాలను బట్టి అంచనా వేయరాదని బిల్లుపై జరిగిన చర్చలో న్యాయశాఖ మంత్రి భరద్వాజ్ చెప్పారు. ఆరవ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు ఇతర అలవెన్సులు కల్పిస్తున్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications