ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో 4 గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 4గురు మృతి చెందారు. 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. పోలవరం కుడి కాలువలో టిప్పర్‌ బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. దారినవెళ్లేవారు వెంటనే సహాయ చర్యలు చేపట్టటంతో ఘోర ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X