ప్రజారాజ్యం పిటిషన్ పై కోర్టు స్పందన
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తు కేటాయింపు అంశంపై గురువారం హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి గుర్తు కేటాయించక పోవడానికి గల కారణాలు తెలియజేయాలని హైకోర్టు ఈసిని ఆదేశించింది. ఉమ్మడి గుర్తుపై న్యాయపోరాటం చేస్తున్న పిఆర్పీ తాజాగా హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.
టిఆర్ఎస్తో పాటు దేశంలోని ఇతర అనేక పార్టీలకు తొలిసారే ఉమ్మడి గుర్తు కేటాయించి తమ కు ఎందుకు కేటాయించరన్నది ప్రజారాజ్యం ప్రశ్న. అయితే 2004 ఎన్నికల తర్వాత మారిన నిబంధనల ప్రకారం ఏదైనా ఎన్నికలలో పోటీచేసి, ఎనిమిది శాతం ఓట్లు వచ్చిన పార్టీకే ఉమ్మడి గుర్తు కేటాయించగలమని ఇప్పటికే కోర్టుకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications