విశాఖపట్నం:
మాజీ
రాష్ట్రపతి,
శాస్త్రవేత్త
డాక్టర్
ఎ
పి
జె
అబ్దుల్
గురువారం
ఆంధ్రా
యూనివర్శిటీలో
ప్రత్యేక
ఆకర్షణగా
నిలిచారు.
ఆంధ్రా
యూనివర్శిటీలో
జెరంటాలజీ
అంతర్జాతీయ
సదస్సును
ఆయన
ఈరోజు
ప్రారంభించారు.
మూడు
రోజుల
పాటు
ఈ
సదస్సులో
వివిధ
అంశాలపై
చర్చలు
జరుగుతాయి.
వివిధ
దేశాల
శాస్త్రవేత్తలు
ఇందులో
పాల్గొంటున్నారు.