రాజు సిబీఐ కస్టడీపై రేపు తీర్పు

రాజు సోదరులు కొన్ని నెలలుగా చంచల్ గుడా జైలులో ఉంటున్నారు. ఒక కేసు తర్వాత మరికటి వారిని వెంటాడుతున్నాయి. అలాగే వివిధ దర్యాప్తు సంస్ధలు రంగంలోకి దిగి వారిని తమ కస్టడీకి ఇవ్వవలసిందిగా కోరాయి. ఇప్పుడు సిబిఐ వంతు వచ్చింది. సిబీఐ ఇంటరాగేషన్ వత్తిడిని సత్యం రామలింగరాజు తట్టుకోలేకపోతున్నారని తెలుస్తోంది. అందువల్ల ఈ కేసులో సిబిఐ ఇంటరాగేషన్ అవసరం లేదంటూ రాజు తరఫు న్యాయవాదులు సాంకేతిక కారణాలను చూపెడుతున్నారు. రేపటి తీర్పు ఎలా వెలవడనుందో చూడాలి.
More From
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications