ఎన్టీఆర్ అనుకరణ సాధ్యం కాదు: జూనియర్

టీడీపీని అధికారంలోకి తెచ్చెందుకు ఓ కార్మికుడిగా పనిచేసేందుకే మీ ముందుకు వచ్చాను, తాత గారిని అనుకరించడానికి ఖాకీ డ్రస్ వేసుకోలేదు, ఆయన్ను అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదని ఎన్టీఆర్ వెల్లడించారు. రూ.50 రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చింది టీడీపీయే అని, జన్మభూమి, ఐటీ ఘనత చంద్రబాబుదని, ఆయన ఎన్టీఆర్ ఆశయ సాధనకోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఓ వైపు ఎన్టీఆర్ ఆశయాలను చెబుతూ అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రైతురాజ్యంగా చెప్పుకునే ఈ ప్రభుత్వం 6వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీ ఓటుతో అవినీతిపరుల గుండెల్లో పోటు పొడవండి అని ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications