దాసరి బాధ పడక తప్పదు: అల్లు

ప్రజారాజ్యంలో పార్టీలో కోవర్టులు చేరుతున్న మాట వాస్తవమేనని అరవింద్ అన్నారు. కాకినాడకు చెందిన సత్య అనే వ్యక్తిని తాము ఆ జిల్లాకు కో కన్వీనర్ ని చేశామని, కానీ ఆయన తన సొంత పార్టీ అయిన తెలుగుదేశంలోకి చేరిపోయారని, వెళ్ళే ముందు తాము టికెట్ల కోసం కోట్లు వసూలు చేస్తున్నామని విమర్శించి వెళ్ళిపోయారని, వారి అధినేత అదేశం మేరకే కోవర్టులు ఇలా ప్రజారాజ్యంలోకి వచ్చి అలా వెళ్ళిపోతున్నారని ఆయన విమర్శించారు.
More From
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications