హైదరాబాద్:
తెలుగుదేశం
పార్టీలో
విజయవాడ
ఎంపీ
సీటుకు
రోజురోజుకూ
డిమాండ్
పెరుగుతోంది.
ప్రముఖ
నిర్మాత
అశ్వనీదత్
సహా
ఎంతో
మంది
ఈ
టికెట్
ను
ఆశిస్తున్నారు.
అయితే
అశ్వనీదత్
కు
టికెట్
ఇచ్చే
అవకాశం
దాదాపు
లేనందున
కొత్త
అభ్యర్ధుల
పేర్లు
వినిపిస్తున్నాయి.
ఇప్పటికే
ఈ
సీటును
పలువురు
ఆశిస్తుండగా,
తాజాగా
కేతినేని
కిషోర్
బాబు
అనే
ఎన్
ఆర్
ఐ
పేరును
జిల్లాకు
చెందిన
నేతలు
పార్టీ
అధిష్ఠానానికి
సూచించినట్టు
టీడీపీ
వర్గాలు
తెలిపాయి.
అయితే
అధిష్ఠానం
మాత్రం
ఈ
సీటుకు
జూనియర్
ఎన్టీఆర్
సన్నిహితుడు
వల్లభనేని
వంశీ
వైపు
మొగ్గు
చూపుతున్నట్టు
తెలిసింది.