ర్యాగింగ్ పై డీజీపీకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ర్యాగింగ్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాగింగ్ కేసుల్ని విచారించాలని ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో డీజీపీ, సీఎస్లకు సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. ర్యాగింగ్ జరగడంపై కళాశాల యాజమాన్యాలు, డీజీపీల సంజాయిషీని కోరింది. మార్చి 30లోపు సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు అగ్రికల్చర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనకు కళాశాల ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్, వీసికి కూడా సుప్రీం నోటీసులు పంపింది. హిమాచల్ ప్రదేశ్లో మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై సుప్రీం సీరియస్గా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టాలని ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications