Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెత్తురోడిన రోడ్లు: 17 మంది మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం ఉదయం మూడు చోట్ల రోడ్లు నెత్తురోడాయి. రాష్ట్రంలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 17 మంది మరణించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోతు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది పాఠశాల పిల్లలతో పాటు ఆటో డ్రైవర్ మరణించారు. స్కూలు ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలం వద్ద పరిస్థితి హృదయ విదారకంగా ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా బీమడోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇదిలా ఉంటే, అనంతపురం జిల్లా గుత్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+